Author: Kavya Girigani

రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూడడమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో బయ్యన్న…

కేరళ లో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను…

సర్జరీ తర్వాత అంతా సెట్ అవుతుందన్న రష్మి…

సినీ నటిగా, టీవీ యాంకర్‌గా రష్మీకి భారీ ఫాలోయింగ్ ఉంది. రష్మీ యాంకరింగ్‌తో పాటు గ్లామర్ షోలు చేస్తూ బిజీగా ఉంది. రష్మీ సోషల్ మీడియాలో చాలా…

సినిమా విడుదలైన రెండ్రోజులకే బయటికొచ్చిన పైరసీ ప్రింట్…

ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ…

నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్, అక్కడి నుంచి హనుమకొండకు…

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చారని కోమటిరెడ్డి ఎద్దేవా…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీని మరోసారి గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ చేసిన…

ఎల్జీ ఆదేశాలతో సెక్రటేరియట్ ను సీజ్ చేసిన జీఏడీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా…

పాత వీడియోను పంచుకున్న కేటీఆర్.. వైరల్ గా మారిన ట్వీట్…

ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు.…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆధిక్యంలో బీజేపీ..

దేశం దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో తొలి ఫలితాలు రానుండగా, మధ్యాహ్నం ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి…

రాష్ట్రంలో డేటా సెంటర్లను విస్తరించేందుకు భారీ పెట్టుబడి…

తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ మేరకు అమెజాన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…