Author: Kavya Girigani

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల…

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను ప్రకటించారు. ఈసారి 98.2% ఉత్తీర్ణత శాతం నమోదై, రాష్ట్రంలో…

తెలంగాణ నూతన సీఎస్ గా కె. రామకృష్ణారావు…

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల…

సీఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ కీలక పదవి…

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్…

Breaking Telugu News: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ…

News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు…

హైద‌రాబాద్‌లో న‌లుగురు పాకిస్థానీల‌కు నోటీసులు…

భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థానీలపై కఠిన చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, రాష్ట్రాల్లో పోలీసులు…

ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌ ఉగ్ర‌వాదుల రాక్ష‌స‌త్వానికి ప‌రాకాష్ఠ అన్న మంత్రి…

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ, దాయాది దేశం పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ నిర్ణయాలు ఉంటాయ‌ని తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వ‌హించిన రోజ్‌గార్…

హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన భవనం …

హైద‌రాబాద్‌లో కొత్త గుర్తింపు తెచ్చేలా సాస్ క్రౌన్ పేరిట 57 అంతస్తులతో అతి ఎత్తైన భవంతి నిర్మాణం జరుగుతోంది. కోకాపేట్‌లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ…

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌…

ఏపీలోని కూటమి ప్రభుత్వం కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1121.20 కోట్లు విడుదల…

మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. పహల్గామ్ ఉగ్రదాడి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు…

సాయంత్రం 4.30 గంటలకు మోదీతో చంద్రబాబు భేటీ…

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోదీని రాజధాని అమరావతి నిర్మాణ…