Author: Kavya Girigani

బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచిన క‌స్తూరి రంగ‌న్‌…

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003…

హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం విజ‌యం…

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు…

ఎర్రబెల్లికి ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లో చేరిన సన్నిహితుడు!

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులు కాంగ్రెస్ గూటికి వెళ్లారు.…

Breaking News Telugu: బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌: మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసు…

News5am, Breaking News Telugu News (24/04/2025): హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి…

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జ‌వాన్ మృతిచెందారు. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేప‌ట్టాయి. ముష్కరులు…

ఈరోజు లాభాల్లో కొనసాగిన ఐటీ సూచీ…

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు ఈరోజు మంచి పనితీరు కనబరుస్తుండటం…

ఆరోసారి ప్రయత్నంలో సివిల్స్ లో 68వ ర్యాంక్…

జీవితంలో ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం, కృషి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య మరొక ఉదాహరణ. జీవితంలో ఉన్నత…

పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి…

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ మైదాన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం…

మార్కెట్లను ముందుండి నడిపించిన బ్యాంకింగ్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ సూచీలు…

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఎఫ్ఎంసీజీ…

బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ.. రైతుల గురించే మాట్లాడే అర్హత లేదని వెల్లడి..

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్‌లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని…