Author: Kavya Girigani

నేటి రాత్రి నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్…

పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని…

ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవిత…

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి…

పోలవరం నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పోలవరంపై ఇప్పటికే…

భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి…

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ…

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులు |

తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతతో ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను స్వాధీనం చేసుకుని నిర్మాణం చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా అధినేత…

శభాష్ సార్… కుమార్తెను అంగన్‌వాడీలో చేర్పించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తన కుమార్తెను అంగన్ వాడీలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 187.40 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 25010.60 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ 611.90…

సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్న నారాయణ…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న‌ ప‌ని భేష్ అని కొనియాడారు. నగరంలో చెరువులు, నాలాలు…

పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే అంటున్న హోంమంత్రి అమిత్ షా…

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో…

మనవడి పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేసిన మోహన్‌బాబు…

మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం…