విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం…
ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని…
Latest Telugu News
ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని…
బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి.…
బంగ్లాదేశ్లో విద్యార్థులు, ప్రజల నిరసనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే,…
వరుణ్ సందేశ్ తన కెరీర్ ప్రారంభంలో హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్…
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్లకు సంబంధించి నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు,…
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు…
సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ కాలేదని, అలాంటి వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.…
తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా ఉన్న దుర్గకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరోడా గ్రామానికి చెందిన మేర…
ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం నుంచి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అన్నారు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు…
రష్మిక టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ హిట్ తో అమ్మడి క్రేజ్…