Author: Kavya Girigani

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్… మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్, కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు…

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీ ఖాన్…

ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి…

వరంగల్: రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్‌లో జరిగిన…

ఎస్​బీఐ ఖాతాదారులకు శుభవార్త… పెరిగిన ఎస్​బీఐ వడ్డీరేట్లు

న్యూఢిల్లీ: ఎస్​బీఐ రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఉపయోగించే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్…

రాయలసీమలోనూ ఊహించని ఆదరణకు సంతోషాన్ని వ్యక్తం చేసిన నిహారిక…

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు…

మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం…

దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టిన సైనికులు…

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు.…

ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు..

తిరుమల భక్తులకు అలర్ట్ 3 రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో భక్తలు రద్దు కొనసాగుతున్న నేపథ్యంలోనే. ఇవాళ పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ…

టీపీసీసీ నూతన సారధి నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధినేతను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుండగా తాను మరోసారి రేసులో ఉన్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ పోరిక బలరాం…

మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆ దుర్మార్గుడు అబార్షన్ చేయించాడు.…