Author: Kavya Girigani

రేపే మూడో విడత రైతు రుణమాఫీ…

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ. లక్ష,…

వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ…

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, సినీ నటులు మరియు రాజకీయ నాయకుల జాతకాలను వెల్లడిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన చైతన్య-శోభిత…

బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజీనామా…

బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ రూఫ్ తాలూక్దర్ తన పదవికి రాజీనామా చేసినట్లు బ్లూమ్‌బర్గ్ శనివారం వెల్లడించింది. ఆ దేశంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బంగ్లాదేశ్…

యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద మృతి…

మల్లారెడ్డి యూనివర్సిటీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి…

వయనాడ్ లో మళ్లీ భూమి నుంచి పెద్ద శబ్దాలు..భయాందోళనలో ప్రజలు…

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం భారీ నష్టాన్ని కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మృతి చెందగా, 152 మంది గల్లంతయ్యారు.…

సూర్య తలకు స్వల్ప గాయమైందన్న సినీ నిర్మాత పాండ్యన్…

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది.…

84 దేశాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోందన్న డబ్ల్యూహెచ్ఓ అధికారి…

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కరోనా వైరస్ గురించి అలసత్వం వహించే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. 84 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరిన్ని…

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. భారత్‌కు ఇది ఆరో పతకం. నిన్న జరిగిన 57…

లాభాల్లో ముగిసిన అన్ని రంగాల సూచీలు…

గురువారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో వర్తకమయ్యాయి. అయితే శుక్రవారం కొనుగోళ్లు…

నిన్న కర్ణాటకలో పవన్ కల్యాణ్ పర్యటన…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న కర్ణాటక పర్యటన సందర్భంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని 40…