Author: Kavya Girigani

అసంతృప్తి వ్యక్తం చేసిన భారత హాకీ సంఘం…

పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జర్మనీతో మంగళవారం జరగనున్న సెమీస్‌కు కీలక ఆటగాడు మరియు డిఫెండర్ అమిత్ రోహిదాస్ అందుబాటులో…

ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు

అమెరికాలో పెరుగుతున్న మాంద్యం భయాలు, తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడింది.…

నేటి నుంచి రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా బ్రేక్ దర్శనాలు..

వేములవాడ : శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని…

డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్…

ఈ ఏడాది నవంబర్‌ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. ఆయన…

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస…

సుదీర్ఘ రావణ కాష్ట తర్వాత కాస్త చల్లారినట్లు కనిపిస్తున్న తరుణంలో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..

రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.…

దేవర లేటెస్ట్ పోస్టర్ రిలీజ్…

సోషల్ మీడియాలో సినిమా నిర్మాతలు చిన్న తప్పు చేసినా చాలా తేలిగ్గా దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన దేవర సినిమా పోస్టర్‌పై పలు ట్రోల్స్ వస్తున్నాయి.…

శుక్రవారం 13 శాతం క్షీణించిన అమెజాన్ షేర్లు…

నిన్న (శుక్రవారం) ఒక్కరోజులో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద 21 బిలియన్ డాలర్లుకు పడిపోయింది. మన కరెన్సీలో దాదాపు రూ.1.25 లక్షల కోట్లు. అమెజాన్ షేర్లు…

మూడో పతకానికి చేరువలో మను భాకర్…

భారత యువ మహిళా షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి…

రాన్సమ్‌వేర్ సైబర్ దాడులు భారతదేశంలో విధ్వంసం సృష్టించాయి..

న్యూఢిల్లీ: భారతదేశంలో మాల్వేర్ దాడులు 11 శాతం పెరుగుతాయని, 2024లోరాన్సమ్‌వేర్ సైబర్ దాడులు 22 శాతం పెరుగుతాయని, ఇది వ్యాపారాలకు పెరుగుతున్న సైబర్ బెదిరింపుల స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని…