Author: Kavya Girigani

ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమానాలు బంద్‌…

భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడమే…

హైదరాబాద్ మెట్రోలో మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్..

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో…

తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది…

పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. పీవీ సింధు 2016లో రజతం,…

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం…

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు…

వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన.. బాధితుల పరామర్శ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వారి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉన్నారు. కన్నూరు విమానాశ్రయం…

రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సుప్రీంకోర్టు…

ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని…

కాంస్య పతకం తో మెరిసిన స్వప్నిల్ కుసాలే..

ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3వ స్థానంలో కాంస్య పతకం సాధించాడు. ఫైనల్‌లో మూడో స్థానంలో…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. కేటీఆర్ ను అమాంతం ఎత్తుకెళ్లిన మార్షల్స్

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ ముందు నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.…

అతివిశ్వాసం వద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచన: సోనియాగాంధి

లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూశామని, ప్రజలు మనతోనే ఉన్నారని తెలిసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…