Author: Kavya Girigani

గురుపూర్ణిమ  ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

హిందూ మతంలో గురు పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఈ…

త్వరలో డొనాల్డ్ ట్రంప్ పై మరో హత్యాయత్నం!

ఇటీవలే హత్యాయత్నం నుంచి బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్…

జవాన్ల మరణాలు ఎంతకాలం కొనసాగుతాయి? ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ స్పందించారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరవీరుల త్యాగాలకు దేశం…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – 18న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల : శ్రీవారి భక్తుల కోసం అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.…

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం…. ఆమోదించిన నిర్ణయాలు ఇవే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ…

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సూచీల పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో…

కేదారనాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయం?

కేదారనాథ్ : ఉత్తరాఖండ్‌లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించడం లేదంటూ జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు…

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు – హోం మంత్రి అమిత్ ​షాతో భేటీ…

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయడు ఢిల్లీకి వెళ్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళుతుండటం గమనార్హం. తన ఢిల్లీ పర్యటనలో…