విశాఖలో వివాదస్పదంగా మారిన రామానాయుడు స్టూడియో భూములు…
విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా సురేష్ ప్రొడక్షన్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు…
Latest Telugu News
విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా సురేష్ ప్రొడక్షన్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో నిర్వహించే బహిరంగ…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ నిర్ణయం మన మార్కెట్లను మాత్రమే…
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె టి. వీణను విచారించడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఆమె కొచ్చిన్ మినరల్స్…
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూ సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన వ్యక్తం…
స్థానిక సంస్థలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా గణన నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ…
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. గత విచారణ సందర్భంగా, ఈరోజు విచారణకు హాజరు కావాలని శ్రవణ్ రావుకు సిట్…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల వద్ద భారీ పోలీసు భద్రతను మోహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…