Author: admin

ఉద్రిక్తంగా మారిన బెంగాల్ బంద్, హెల్మెట్ తో బస్సు నడిపిన డ్రైవర్లు..

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు…

ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం, మాతృభాషలో కూడా కస్టమర్ కేర్ స‌ర్వీస్‌!

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌కి చెందిన ఎయిరిండియా ప్రయాణికులకు…

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు జై షా నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐసీసీ చైర్మన్ గా కొనసాగిన గ్రెగ్ బార్…

విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనున్న ఆస్ట్రేలియా, భారతీయ విద్యార్థులపై ప్రభావం..

ఆస్ట్రేలియా 2025కి అంతర్జాతీయ విద్యార్థుల నమోదు సంఖ్యపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయనుంది. 2025 విద్యా…

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం, పరుగులు తీసిన జనాలు..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45…

మహిళల టీ20 ప్రపంచకప్‌కు, భారత జట్టు ఇదే..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ…

ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను…

కేరళ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం..

ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్‌ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ…

రాష్టంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి: కేటీఆర్‌

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. ఈ మేరకు తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.…

యెమెన్ తీరంలో పడవ బోల్తా, 13 మంది మృతి, 14 మంది గల్లంతు..

యెమెన్‌ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ…