Author: admin

తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌..

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’…

అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం, 17కి చేరిన మృతుల సంఖ్య…

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో బుధవారం మధ్యాహ్నం 2:15…

ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9వరకు (7వ తేదీ మినహా)…

బిగ్ బాస్-8 సందడి మొదలు, స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే?

ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8 లాంచింగ్ డేట్ రాణే వచ్చింది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ…

రుణమాఫీ కానీవారికీ , ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది..

తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్…

ఇరాన్‌లో బస్సు బోల్తా.. 28 మంది యాత్రికులు మృతి..

ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం…

కవలలుగా భూమి మీదికి వచ్చి, కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు..

కవలలుగా పుట్టి భూమి మీదికి వచ్చారు. కవలలుగా కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్‌…

ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్న ధోనీ..పిక్స్ వైరల్..

మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎనలేని ప్రేమ, ఎందరో అభిమానులను తన ఆట ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. ధోనీ 2021లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ విధానం, అధికారులతో సీఎం. చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన…

దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే..కేటీఆర్ కు రేవంత్ కౌంటర్..

హైదరాబాద్‌లోని సచివాలయం ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్…