కేంద్ర ప్రభుత్వం శుభవార్త, ముద్ర లోన్ ఇక రెండింతలు కానుంది..!
కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.…
Latest Telugu News
కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల…
దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని బిత్తర్కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి దాటిన…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు . విజయవాడ…
లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. మహిళ కొరియాా గ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్…
దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు కజాన్ నగరంలో ద్వైపాక్షికలో…
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయనకు అభిమానులు చెప్పిన స్పెషల్ విషెస్తోనే నిండిపోయింది. అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఆయనకు పుట్టినరోజు…
మొబైల్ టారిఫ్ల పెంపుపై ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ స్పష్టతనిచ్చింది. వివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ టారిఫ్ పెంచే ప్రణాళిక లేదని…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార వ్యాధితో ఇప్పటికే ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే.…
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ…