Category: Art and Culture

మల్లన్న ఆలయానికి బారులు తీరిన కన్నడ భక్తులు..

శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఇప్పటికే ఉగాది వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 27…

శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు నేడు, రేపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు…

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ సందర్శించారు. మిస్ యూనివర్స్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పూజారులు ఆమెకు ఆశీర్వచనం…

హోలీ 2025: ఈసారి హోలి పండుగ ఎప్పుడు?

భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు జరుపుకునే పండుగలలో ఒకటైన పండుగ హోలీ పండుగ. ఈ ఏడాది మార్చి 14, శుక్రవారం రోజున హోలీ జరుపుకుంటారు మరియు చోటి…

వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు…

ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల అలంకరణలతో అలంకరించబడిన తెప్పపై సీతారామలక్ష్మి, ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్ర…

నేడే ‘నేషనల్ సైన్స్ డే’..

సైన్స్‌ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ, నడిపించే…

కాంచీపురం అమ్మవారికి బంగారు వీణ…

తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులచే ఆరాధించబడుతోంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దంలో…

నేటి నుంచి మేడారం చిన్నజాతర..

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ‘మేడారం’ సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ చిన్నజాతర ఫిబ్రవరి 12…

వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి…

ఆదివారం ఘనంగా ప్రారంభమైన వేడుకలు.

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి…