టీఎస్ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు
తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామం వద్ద సికింద్రాబాద్-దుబ్బాక ఆర్టీసీ బస్సులో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.వెంకట్రావుపేటకు వచ్చేసరికి బస్సు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అయితే ఒక సీటు ఖాళీ…