ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…
తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 105 చోట్ల 40…
Latest Telugu News
తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 105 చోట్ల 40…
మైనర్లకు వెహికల్స్ఇస్తే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని, వారు వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే హత్యా కేసులు నమోదవుతాయని డిస్ర్టిక్ట్ లీగల్అథారిటీ సెల్సెక్రటరీ,…
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా నగరంతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు హైదరాబాద్కి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…
తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన…
నిన్న ఉదయం నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన వడగళ్ల వాన రైతులకు అపారమైన నష్టాన్ని కలిగించింది. నిజామాబాద్, మెదక్,…
హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే,…
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్లు ఫోన్ నంబర్లు అందుబాటులో…
ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 31న రంజాన్…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…