దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం..
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలోని ఒక స్వీట్ షాప్లో గురువారం ఉదయం…
Latest Telugu News
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలోని ఒక స్వీట్ షాప్లో గురువారం ఉదయం…
ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కోఠి రాంపూర్ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. తాళం పగులగొట్టిన దొంగలు పంచలోహ…
తెలంగాణ రాష్ట్రంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ట, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర,…
ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డబ్బు కోసం డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ నిర్లక్ష్యం…
బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి సంచలనాత్మక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులు సోలార్ పవర్ కాంట్రాక్ట్ల కోసం…
అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ…
పుట్టిన రోజున ఒక విపత్తు సంభవించింది. భారత్ నుంచి అమెరికా వెళ్లిన 23 ఏళ్ల విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా మృతి చెందాడు. అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలోని…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్ పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహానికి నిప్పు అంటుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పురాతన శ్రీ…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి, శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.…
ప్రఖ్యాత వ్యాపార సంస్థ అదానీ గ్రూప్పై అమెరికాలో లంచం ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై భారత్లో తీవ్ర రాజకీయ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో…