Category: General

Breaking Telugu News: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ…

News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు…

హైద‌రాబాద్‌లో న‌లుగురు పాకిస్థానీల‌కు నోటీసులు…

భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థానీలపై కఠిన చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, రాష్ట్రాల్లో పోలీసులు…

హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన భవనం …

హైద‌రాబాద్‌లో కొత్త గుర్తింపు తెచ్చేలా సాస్ క్రౌన్ పేరిట 57 అంతస్తులతో అతి ఎత్తైన భవంతి నిర్మాణం జరుగుతోంది. కోకాపేట్‌లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ…

పీజీఈసెట్​కు 7,706 అప్లికేషన్లు..

ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్​కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్​కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో…

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేడిగాలులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

Breaking News Telugu: బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌: మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసు…

News5am, Breaking News Telugu News (24/04/2025): హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి…

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, రెడ్…

ఆరోసారి ప్రయత్నంలో సివిల్స్ లో 68వ ర్యాంక్…

జీవితంలో ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం, కృషి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య మరొక ఉదాహరణ. జీవితంలో ఉన్నత…

తెలంగాణలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇక,…

ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల..

నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ‌ మధ్యాహ్నం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి…