నేటి నుంచి తెలంగాణలో కులగణన కార్యక్రమం ప్రారంభం..
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను…
Latest Telugu News
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను…
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నవంబర్ 4 అర్ధరాత్రి ప్రగతినగర్ VI డివిజన్లో జరిగింది. అంబి…
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.…
ఏటా కార్తీక మాసంలో హైదరాబాద్ లో జరిగే కోటి దీపోత్సవ మహాయజ్ఞం ఈ నెల 9న ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రతీ రోజు…
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో సేవలకు…
ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే నేడు మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు…
శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలపై విద్యుత్ లైన్ తెగిపోయింది. ప్రమాదాన్ని…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 6వ తేదీ నుంచి…
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను హైడ్రోపోలిక్ వీడ్గా గుర్తించారు. ఈ…