Category: General

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు…

పశ్చిమ బెంగాల్‌లో ‘దానా’ తుఫాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఈ…

దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌..

దీపావళికి ఇంటికి వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సూచించారు. అన్‌రిజర్వ్‌డ్…

పాఠశాలల యాజమాన్యానికి ఇమెయిల్ ద్వారా బెదిరింపులు

హైదరాబాద్ సహా పలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) పాఠశాలలకు సోమవారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్‌కు, హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్‌కు…

వర్షాల దాటికి నీట మునిగిన కాలనీలు…

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం (అక్టోబర్ 21) అర్ధరాత్రి నుంచి మంగళవారం (అక్టోబర్ 22) ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో అనంతపురం శివారు ప్రాంతాలు…

ఇవాళ గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు..

నేడు గ్రూప్‌-1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి…

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ…

అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బాణాసంచా ఉత్పత్తుల తాత్కాలిక లైసెన్స్ కోసం…

స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ భారీ విరాళం…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్…

ఈ ఏడాదిలో ఐదో సారి డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు..

కృష్ణానదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో, ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తేయడంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం గేటును అధికారులు ఎత్తివేశారు. రేడియల్…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు…

గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు గ్రూప్1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ…