Category: General

ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లోని శివాలయం సమీపంలోని బట్టాల్ వద్ద ఈరోజు ఉదయం 7 గంటలకు ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు,…

హైదరాబాద్ అబిడ్స్‌లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్ర‌మాదం…

హైదరాబాద్, అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మయూర్ క్రేకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో.. ఒక్కసారిగా క్రేకర్స్ కాలుతూ. చెల్లా చెదురుగా ఎగిరాయి.…

భాగ్యనగరంలో నెల రోజులు ఆంక్షలు..

హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని…

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడులు…

జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7…

ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి

పోలీసు మాన్యువల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 10 మంది వ్యక్తులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని తేలింది మరియు…

ఝార్ఖండ్‌ ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ..

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక‌య్యారు. వచ్చే నెలలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ధోనీ సొంత రాష్ట్రం…

నల్గొండలోని మునుగోడు పీఎస్ పరిధిలో రెచ్చిపోయిన ఏఎస్ఐ..

తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే లక్ష్యంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు పోలీసు అధికారులను ఏర్పాటు చేశారు.…

క‌న‌క‌రాజు మ‌ర‌ణం తెలంగాణ క‌ళ‌ల‌కు తీర‌ని లోట‌ని వ్యాఖ్య‌…

కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ‌లం మ‌ర‌వాయికి చెందిన గుస్సాడీ నృత్య‌కారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌క‌రాజు అనారోగ్యంతో శుక్ర‌వారం క‌న్నుమూశారు. ఈరోజు ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఆదివాసీల సంప్ర‌దాయం ప్ర‌కారం…

ఇటీవల దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు…

గత కొన్ని రోజులుగా దేశంలో విమానాలకు బెదిరింపులు రావడం తీవ్రమైంది. స్వల్ప వ్యవధిలోనే వందల కొద్దీ బెదిరింపు కాల్స్ వస్తుండడం కేంద్ర పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా మారింది.…

తీరం దాటిన ‘దానా’ తుపాను…

దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని బిత్తర్‌కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి దాటిన…