టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి 5 నుంచి 29 వరకు రా-కడలిరా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు..
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనవరి 5 నుంచి 29 వరకు ‘రా-కడలిరా’ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువ కానున్నట్టు…