పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…
Latest Telugu News
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న కవితకు…
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జనవాణికి వివిధ సమస్యలతో వచ్చిన…
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుండి ఒసాకాకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదం తప్పింది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సు కోసం మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు…
స్వచ్ఛ ఆంధ్ర, బంగారు ఆంధ్ర కోసం అందరూ సహకరించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇళ్లను, పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు మన…
హైదరాబాద్లో ఆకస్మికంగా వీచే ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈఓ మరియు డిఓజే అధిపతి ఎలోన్ మస్క్తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని ‘ఎక్స్’…