Category: Political

పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..

ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…

బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ.. రైతుల గురించే మాట్లాడే అర్హత లేదని వెల్లడి..

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్‌లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని…

భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కవిత…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న కవితకు…

జ‌న‌సేన ‘జ‌న‌వాణి’ కార్య‌క్ర‌మం ప‌ని వేళల్లో మార్పు…

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జ‌న‌వాణికి వివిధ సమస్యలతో వచ్చిన…

తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్‌పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుండి ఒసాకాకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదం తప్పింది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సు కోసం మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు…

స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం అందరూ సహకారం అందించాలి..

స్వచ్ఛ ఆంధ్ర, బంగారు ఆంధ్ర కోసం అందరూ సహకరించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇళ్లను, పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు మన…

వరద ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో సహాయక చర్యలు: మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో ఆకస్మికంగా వీచే ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం…

మరోసారి విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత క్రిశాంక్…

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి…

మ‌స్క్‌తో ఫోన్ కాల్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ‘ఎక్స్’ వేదిక‌గా తెలిపిన మోదీ…

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ మరియు డిఓజే అధిపతి ఎలోన్ మ‌స్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని ‘ఎక్స్’…