Category: Political

Today Telugu News : బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే..

News5am Today Telugu News(12/05/2025) : ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంలో బీజేపీ,…

Latest Telugu News : జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి..

News5am Latest Telugu News (10/05/2025) : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, పాకిస్తాన్ తరచూ మజాక్ చేస్తున్నదని, దాడికి తెగబడితే…

Breaking Telugu News మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న పవన్‌ కల్యాణ్‌..

News5am,Breaking Telugu New (10-05-2025): జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన పరమార్థమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను పొందే వేతనాన్ని పూర్తిగా పిఠాపురం…

Breaking Telugu News పేదల ఇళ్లకు శాశ్వ‌త పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

News5am,Breaking Telugu New (09-05-2025): 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు ఇక ముగింపు పలికింది. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరంలో 1400…

Latest Telugu News : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ..

News5am Latest Telugu News (08/05/2025) : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ర్యాలీలో పాల్గొనాలని కోరారు.…

Breaking Telugu News ఉగ్ర స్థావరాలపై దాడుల అనంతరం రాష్ట్రపతితో ప్రధాని సమావేశం…

News5am,Breaking Telugu New (05-05-2025): భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు నిర్వహించాయి.…

Breaking Telugu News ఆపరేషన్ సిందూర్ పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

National Breaking Telugu New News5am, (05-05-2025): పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ…

Breaking News Telugu: మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..

News5am, Breaking News Telugu News (05/05/2025) : మినిస్టర్ క్వార్టర్స్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు.…

Breaking Telugu News: నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…

News5am Breaking Telugu News (03/05/2025): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో నిర్మాణ పనుల పునఃప్రారంభాన్ని చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక కొత్త…