Category: Political

తిరుమలలో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన,సీఎం చంద్రబాబు..

తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ…

హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు..

పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దసరా ఉత్సవాలు..

పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాదాసీదా మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి…

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు…

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు.…

హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం…

అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్..

నాడు రెడ్డి జిల్లా కందుకూరు మండలం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా…

వైసీపీ కీల‌క నేత‌ల‌తో భేటీ…

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యమై వారితో…

హైదరాబాద్‌ చేరుకోనున్న భట్టి విక్రమార్క..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ…

ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత కేబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. మహిళా మంత్రిగా ఉంటూ మరో మహిళపై…

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కాన్వాయ్‌ను ముషీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.…