పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు
ఒకే దేశం, ఒకే ఎన్నికలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర…
Latest Telugu News
ఒకే దేశం, ఒకే ఎన్నికలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర…
భూములిచ్చిన రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి శుభవార్త అందించారు. 12,000 సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వం అమలు చేసిన…
ఖైరతాబాద్లోని గణనాథుడు ట్యాంక్బండ్ వద్ద గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అప్పటికే ఆయన సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజీనామా చేయనున్నారు. ఈరోజు ఆయన లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆయనను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఇటీవల కేజ్రీవాల్…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.…
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాన్స్ జెండర్ల వాలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లకు ఉపాధి…
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూకట్పల్లి…