Category: Political

నేతన్నలకు గుడ్ న్యూస్.. రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో నేతన్నల రూ. 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు. నాంపల్లి…

నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు…

ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి…

 జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు..

వైసీపీ అధినేత జగన్‌కు పాస్‌పోర్టు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో జగన్ దౌత్య పాస్‌పోర్టు రద్దయింది. అందుకే సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.…

విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

విద్యార్థులకే మన ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల…

హైదరాబాద్‌లో అధునాతన AI సిటీ 200 ఎకరాల్లో ఏర్పాటు: సీఎం రేవంత్

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. రాష్ట్ర…

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు.

బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా,హైదరాబాద్‌లోని ప్రైవేట్‌…

నేడు ఖమ్మంలో వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన..

ఖమ్మం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలారు. ఖమ్మంలోని 20కి పైగా…

తెలంగాణకు రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్…

తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు…

వరద బాధితులను ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారన్న హరీశ్ రావు…

రాష్ట్రంలోని వరద బాధితులకు బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రకటించారు. వరద…

ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన

ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని వెల్లడించారు. మంగళవారం ఖమ్మం రూరల్ కస్నాతండా, వాల్యాతండాలో రాష్ట్ర…