Category: Political

రేపే మూడో విడత రైతు రుణమాఫీ…

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ. లక్ష,…

కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఇక్కడ అన్ని ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర యూనిట్…

నేటితో ముగియనున్న రేవంత్ రెడ్డి విదేశీ టూర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల కొరకు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

రూ.30 కోట్లతో ఖమ్మం ఖిల్లాపై రోప్ వే

రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉందన్నారు.…

విశాఖపట్టణం స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి ప్రభుత్వం దూరం…

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు సంబంధించి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల…

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి జోగి రమేష్…

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గడ్డుకాలం..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దేశ…

నేడు పిటిషన్‌‌పై సుప్రీం కోర్టులో విచారణ, ఈరోజు అయిన కవితకు బెయిల్ వస్తుందా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 15 వతేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన…

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమ్మ పేరిట మొక్కను నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తేదీ పై మంత్రి స్పష్టత…

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఉచిత బస్సు సదుపాయం కోసం…