గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీ ఖాన్…
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…
Latest Telugu News
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…
వరంగల్: రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం వరంగల్లో జరిగిన…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీ నేతల సమావేశంలో తాను చేసిన సాధారణ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. నిన్నటి పార్టీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిన్తున్నారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి అనేక పెట్టుబడులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీకి…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్కుంటూ వస్తుంది. ఎన్నికల సమయంలో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు…
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా రూ.50,000 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో…
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు 11 రోజుల…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధినేతను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుండగా తాను మరోసారి రేసులో ఉన్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ పోరిక బలరాం…
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల ప్రాజెక్టులో ప్రహరీ గోడ కూలిపోయిందని బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కంపెనీపై క్రిమినల్ నిర్లక్ష్యం కింద…