Harish Rao Slams Congress Farmer Issues: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రైతు భరోసా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. రైతులకు కావాల్సింది కరెంట్, నీళ్లు కానీ కాంగ్రెస్ మాత్రం యాప్లు, మ్యాప్ల పేరుతో గందరగోళం చేస్తోందన్నారు. బస్ చార్జీలు రెండేళ్లలో రెట్టింపు అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలేనని ఆరోపించారు.
యూరియా కొరత, యాప్ల పేరిట మోసం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రైతు సమస్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్రావు అన్నారు. యాసంగి, వర్షాకాలం బోనస్లు ఇంకా ఇవ్వలేదని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నీళ్లపై స్పష్టత లేక రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీళ్లు ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. BRS పాలనలో సమస్యలు లేవని, ఇప్పుడైతే రైతులు మళ్లీ కష్టాల్లో పడ్డారని వ్యాఖ్యానించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
రేవంత్రెడ్డి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు..