Tag: Andhra Pradesh

ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది.…

రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి..

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం…

ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు…

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్…

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన…

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ అప్రమత్తం…

ఉచిత బస్సు ప్రయాణం పై ఏపీ మంత్రి కీలక ప్రకటన..

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ హామీలో భాగంగా ఏపీలో మహిళలకు…

ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ నియామకం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌ప‌ర్స‌న్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు . విజ‌య‌వాడ…

ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు..

ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు డీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తూ టీడీపీ…

స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ..

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణ శాఖ వారు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు…

బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం..

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని…

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి లోకేశ్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్రలో తాను, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి…