తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి దుర్మరణం..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా…
Latest Telugu News
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా…
రాష్ట్ర ఎన్నికల సమయంలో పల్నాడులో త్రీవ ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. నేడు మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు డీఎస్సీ అభ్యర్థులకు కూటమి…
విజయవాడ వరదలకు అతలాకుతలం అయిన వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి మేర ప్రయత్నిస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు…
బుడమేరుకు మరోమారు ముప్పు పొంచి ఉందని, పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు . ఈ…
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తడంతో భారీగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజీకి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు.…
వైసీపీ అధినేత జగన్కు పాస్పోర్టు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో జగన్ దౌత్య పాస్పోర్టు రద్దయింది. అందుకే సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.…
తెలుగు రాష్ట్రాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అవకాశం…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రజా…
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్టాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా…