Tag: Andhra Pradesh

రేవంత్ రెడ్డి నిర్ణయం సాహసోపేతమన్న నాగబాబు…

హైదరాబాద్ లో అక్రమ భవనాలను కూల్చివేయాలన్న నినాదంతో ‘హైడ్రా’ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు.…

ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి 14 మంది కంటెస్టెంట్లు…

ఈరోజు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఒకరినొకరు కాకుండా ఈ 14 మందిని ఏడు జంటలుగా బిగ్…

మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు…

భారీ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.…

ఏపీలో వర్షాలపై అధికారయంత్రాంగంతో ముఖ్యమంత్రి సమీక్ష..

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా…

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు…

పిఠాపురం మహిళలకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక కానుక

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్ర‌త్యేక కానుక ఇవ్వ‌నున్నారు.…

పోలవరం నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పోలవరంపై ఇప్పటికే…

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం, పరుగులు తీసిన జనాలు..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45…

ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను…

విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం…

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని…