Breaking News Telugu: కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేశాయి..
News5am, Breaking News Telugu (03-06-2025): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి…
Latest Telugu News
News5am, Breaking News Telugu (03-06-2025): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి…
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని…
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు, ధాన్యం కొనుగోలు…
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే నిత్యావసర సేవల నిర్వహణ…
నాడు రెడ్డి జిల్లా కందుకూరు మండలం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీం డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో పడనున్నాయి. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ 5 నుంచి…
ఉమ్మడి వరంగల్ ఏర్పడడంతో రుణాల రెన్యూవల్ కోసం రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలాలతో పాటు మొదటి, రెండో…
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల…
హైదరాబాద్: పంట రుణాల మాఫీ అమలు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. పంట రుణాల మాఫీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్…
నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసాపై సదస్సు జరగనుంది. రైతు భరోసా పథక విధివిధానాలపై నేడు హనుమకొండ కలెక్టరేట్ లో రైతు భరోసా పథకంపై సదస్సు ఏర్పాటు…