Tag: Government

Breaking Telugu News పేదల ఇళ్లకు శాశ్వ‌త పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

News5am,Breaking Telugu New (09-05-2025): 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు ఇక ముగింపు పలికింది. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరంలో 1400…

హాఫ్ డే స్కూల్స్ ప్రకటించిన ప్రభుత్వం..

ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మార్చి 15వ తేదీ…

మెదక్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది ఘాతుకం..

పట్టపగలు డిగ్రీ విద్యార్థినిపై ప్రేమికుడు కత్తితో దాడి చేసిన ఘటన మెదక్ పట్టణంలో సంచలనంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ యువతి ఓపెన్ డిగ్రీ…

ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ…

ధరణి పోర్టల్ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం…

సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ..

భూములిచ్చిన రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి శుభవార్త అందించారు. 12,000 సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

విద్యార్థులకే మన ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల…

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమ్మ పేరిట మొక్కను నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ…

ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో మార్పుకు సిద్ధమైంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు అందిస్తున్న సేవలను భీమా వ్యవస్థగా మార్చేందుకు ప్రతిపాదనలు…

ఆ ఏడు నెలల వడ్డీ ప్రభుత్వమే భరించాలి…

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 7 నెలల తర్వాత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు…