Tag: India

అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వమే తేల్చుకోవాలని వ్యాఖ్య…

విద్యార్థుల ఆందోళనతో పదవికి రాజీనామా చేసి హఠాత్తుగా భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు తప్పేలా లేవు. హసీనా అప్పగింత విషయంలో బంగ్లాదేశ్…

పారాలింపిక్స్‌లో బోణి కొట్టిన భారత్, అవనికి గోల్డ్‌, మోనాకు కాంస్యం…

పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. పారాలింపిక్స్‌లో ఈవెంట్లో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా, మోనా అగర్వాల్‌ చెరో పతకం…

మరోసారి షారుక్, సల్మాన్​ను బీట్ చేసిన ప్రభాస్​ – ఇండియా నెం.1 హీరోగా డార్లింగ్​​!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించాడు. జూలై నెలలో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పురుష…

మహిళలకు షాక్, నేటి పసిడి, వెండి ధరలను తనిఖీ చేయండి.

బంగారం కొనుగోలు చేసే వారిని పసిడి రేట్లు షాక్ ఇస్తున్నాయి. క్రితం రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులకు ఒక్కరోజు మురిపెమే…

ఈరోజు నుంచి బుధవారం వరకు సూపర్ మూన్…

ఈరోజు భారతదేశంలో సూపర్ మూన్ కనిపించనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో కనిపించనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ…

100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో అనర్హత వేటు…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫొగాట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకంపై ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై…

తోలి త్రోతోనే ఫైనల్ కి అర్హత సాధించిన నీరజ్ చోప్రా…

మూడేళ్ల కిందట ఒలంపిక్స్ లో తన సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసారి పసిడి గెలవాలని తన సాయ శక్తులని ఉపయోగిస్తున్నాడు.…

తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర…

ప్యారిస్ ఒలింపిక్స్: ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో…

సైనిక విమానంలో భారత్ వచ్చి తలదాచుకుంటున్న షేక్ హసీనా…

బంగ్లాదేశ్ రాజధానిలో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ తరలి వచ్చి ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో…

సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిన షేక్ హసీనా…

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై దేశంలో హింస చెలరేగింది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా…