Breaking News Telugu: నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు
News5am, Breaking News Telugu (03-06-2025): తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా…