Tag: Narendra modi

Latest Telugu News : నేడు అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం

News5am, Latest News Now ( 02/05/2025) : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి పునర్నిర్మాణ ప‌నులు లాంఛ‌నంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రజల…

Latest Telugu News : రేపు ఏపీకి ప్రధాని మోదీ… అమరావతి పనుల పునఃప్రారంభం..

News5am Latest news Now ( 01/05/2025) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి అమరావతి పర్యటనకు వాతావరణం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో…

Latest Telugu News : ‘వేవ్స్‌’ స‌మ్మిట్‌కు బ‌య‌ల్దేరిన చిరంజీవి…

News5am, Latest Telugu News ( 30/04/2025) : మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో పాల్గొనేందుకు ఈరోజు ముంబ‌యికి బయలుదేరారు.…

సాయంత్రం 4.30 గంటలకు మోదీతో చంద్రబాబు భేటీ…

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోదీని రాజధాని అమరావతి నిర్మాణ…

మ‌స్క్‌తో ఫోన్ కాల్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ‘ఎక్స్’ వేదిక‌గా తెలిపిన మోదీ…

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ మరియు డిఓజే అధిపతి ఎలోన్ మ‌స్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని ‘ఎక్స్’…

ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ…

ముస్లింలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ మరియు ప్రేరణను పెంపొందిస్తుందని వారు ఆశించారు. అన్ని ప్రయత్నాలలో మీకు…

భారత్ కు రావాలంటూ పుతిన్ కు ఆహ్వానం…

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. పుతిన్…

ప్ర‌ధాని మోదీకి ‘Our Journey Together’ పుస్త‌కాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన ట్రంప్‌…

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రత్యేక బహుమతిని అంద‌జేశారు. ‘Our Journey Together’ అనే పుస్త‌కాన్ని ప్ర‌ధానికి అధ్య‌క్షుడు బహుమతిగా…

డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి మోదీని కలిసిన పవన్…

ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి…

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ…

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రధాని ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రచారం, ఇతర…