Tag: Narendra modi

కేంద్ర ప్రభుత్వం శుభవార్త, ముద్ర లోన్ ఇక రెండింతలు కానుంది..!

కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.…

5 ఏళ్ల తర్వాత తొలిసారి, చైనా అధ్యక్షుడి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ..

దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు కజాన్ నగరంలో ద్వైపాక్షికలో…

గర్బాపై పాట రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా డ్యాన్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పాట రాశారు. ఈ పాటను గాయని పూర్వ మంత్రి పాడారు. ఈరోజు ప్రధాని తన…

ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 21…

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…

ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద…

కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్టాలను అన్ని విధాలుగా ఆదుకుంటుంది: మోదీ

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్టాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా…

నేడు వర్చువల్ గా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ…

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి…

మోదీకి మమతా బెనర్జీ లేఖ…

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడుల నియంత్రణకు, రేప్ కేసుల్లో సత్వర న్యాయం కోసం కఠిన చట్టాలను తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ బెంగాల్ సీఎం మమతా…

45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలెండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే,…