Tag: Pawan Kalyan

జ‌న‌సేన ‘జ‌న‌వాణి’ కార్య‌క్ర‌మం ప‌ని వేళల్లో మార్పు…

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జ‌న‌వాణికి వివిధ సమస్యలతో వచ్చిన…

తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ సతీమణి …

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, టిటిడి అధికారులు ఆమెకు…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీత, రాముల వివాహానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి…

కేరళ లో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను…

తిరుపతి బయల్దేరిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో దిల్ రాజు భేటీ…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర…

సచివాలయంలో చంద్రబాబును కలవనున్న పవన్…

మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. తన సోదరుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం…

డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి మోదీని కలిసిన పవన్…

ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి…

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు…

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే…

నేడు విజయనగరం జిల్లాకు  డిప్యూటీ సీఎం పవన్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార వ్యాధితో ఇప్పటికే ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే.…