Tag: TTD

Telugu Latest News: తిరుమల తిరుపతి దేవస్థానం సులభ దర్శనం కోసం AI టెక్నాలజీని ఉపయోగించనుంది

News5am, Telugu Latest News (22-05-2025): తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కృత్రిమ మేధస్సు మరియు ముఖ గుర్తింపు సాంకేతికతను వినియోగించే…

Latest Telugu News : శ్రీవారి భక్తులకు అలర్ట్ – వీఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు..

News5am Latest Breaking Today News ( 01/05/2025) : తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం 5.45…

Breaking Telugu News: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ…

News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు…

శుభం చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల వచ్చిన సామ్…

ప్రముఖ సినీ నటి సమంత ఈరోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న ‘శుభం’ చిత్ర బృందంతో కలిసి…

టీటీడీకి పలు సూచనలు చేయనున్న చంద్రబాబు…

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…

తిరుమలలో డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న రోజా…

తిరుమలలో సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించి బ్రేక్ దర్శనాల సంఖ్యను పెంచారని, ఇదేనా సనాతన ధర్మం? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శనాస్త్రాలు సంధించిన…

వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు…

ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల అలంకరణలతో అలంకరించబడిన తెప్పపై సీతారామలక్ష్మి, ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్ర…

తిరుపతి బయల్దేరిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం…

సిఫార్సు లేఖలకు ఆమోదం తెలపడం కొత్త ఏడాది కానుక అన్న మంత్రి…

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…

తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల…