టీటీడీకి పలు సూచనలు చేయనున్న చంద్రబాబు…
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…
Latest Telugu News
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…
తిరుమలలో సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించి బ్రేక్ దర్శనాల సంఖ్యను పెంచారని, ఇదేనా సనాతన ధర్మం? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శనాస్త్రాలు సంధించిన…
ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల అలంకరణలతో అలంకరించబడిన తెప్పపై సీతారామలక్ష్మి, ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్ర…
తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం…
శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల…
రేపటి నుంచి జనవరి 14 వరకు జరిగే సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి మాసోత్సవాలలో ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన మాసం. ఈ ఉదయం…
అక్టోబరు 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.…
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ వారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో స్వామివారి మెట్టు…
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో, రేపు స్వామివారికి జరగనున్న చక్రస్నానం ఘట్టం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు , తిరుమల తిరుపతి…