Tag: Vijayawada

నేడు మహిషాసుర మర్ధని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు…

కూతురు ఆద్య‌తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు కుమార్తె ఆద్య‌తో క‌లిసి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు…

నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు…

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం..

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద…

హైదరాబాద్-విజయవాడ మధ్య రైలు సేవలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్-విజయవాడ మధ్య రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో ముంపునకు గురైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తికావడంతో అధికారులు రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. హైదరాబాద్ నుండి…

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు..

తెలుగు రాష్ట్రాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అవకాశం…

విజయవాడకు అమావాస్య గండం…

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై ఉన్న డ్యామ్‌లన్నీ నిండిపోయాయి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. దీంతో…

మొగల్రాజపురంలో విరిగిపడిన కొండచరియలు…

భారీ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.…

ఏపీలో వర్షాలపై అధికారయంత్రాంగంతో ముఖ్యమంత్రి సమీక్ష..

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా…