లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్…
మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త…
Latest Telugu News
మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త…
గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని…
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కోర్టు పోసానికి బెయిల్…
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు.…
కాకినాడ పోర్టు కేసులో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, కీలక నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజా…
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్…
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయమై వారితో…
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈరోజు సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని రేపు స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే,…