లోక్సభ ఎన్నికలు 2024 చివరి ల్యాప్లోకి ప్రవేశించిన సందర్భంగా కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతోంది.
వివేకానంద రాక్ మెమోరియల్పై గురువారం ప్రారంభమైన ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ఈరోజు కొనసాగి శనివారం సాయంత్రం ముగియనుంది. లోక్సభ ఎన్నికల చివరి దశ…