Month: August 2024

శ్రీవారి భక్తులకు అలెర్ట్, అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం ఖరారు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున , అత్యంత వైభవంగా…

“బేబీ” సినిమాకి 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మించిన కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబీ” మరో చారిత్రక మైలురాయిని సాధించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్…

దేవర చుట్టమల్లె పాట మీద ట్రోలింగ్, కాపీ కొట్టేశాడంటున్న నెటిజన్లు…

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర” సినిమా తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ ఆగస్ట్ 5న, మేకర్స్ చుట్టమల్లె…

వ్యవసాయ మంత్రి రాజ్యసభను తప్పుదోవ పట్టించారు…

వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభను “అబద్ధం” మరియు “తప్పుదోవ” చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది, ప్రత్యేకించి రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అంశంపై ప్రతిపక్షాలు…

అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటన, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థతో ఒప్పందం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల కొరకు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఎన్‌ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలతో…

నేడు ఆశాజనక రీతిలో కొనసాగుతున్న ట్రేడింగ్…

అమెరికాలో ఆర్థిక మాంద్యం భయంతో నిన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 2,222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయాయి. పెట్టుబడిదారుల…

కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు…

రేపటి నుంచి ఏపీ పీజీ సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు…

ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల్లోని క్యాంపస్ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీని నిర్ణయించారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఆగస్టు 7 నుండి…

సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిన షేక్ హసీనా…

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై దేశంలో హింస చెలరేగింది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా…

పెన్ను దొంగిలించాడని, మూడో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు…

కర్ణాటకలోని రాయచూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెన్ను దొంగిలించాడని తరుణ్‌ అనే విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి విచక్షణారహితంగా…