Month: August 2024

పార్లమెంటును రద్దు చేసిన బంగ్లాదేశ్‌ ప్రెసిడెంట్..

బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్‌…

సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. షూటింగ్ షురూ

టిల్లు స్క్వేర్’తో మరో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ..‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం…

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు రెండో రోజు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాములకు రూ. 64,700.…

మేడ్చల్లో గంజాయి సేవించి వీరంగం సృష్టించిన యువకులు…

రాష్టంలో ఎక్కడ చూసిన యువత రాత్రనక పగలనక గంజాయి సేవించి వివిధ రకాల అఘాయిత్యాలకు పాల్పడుతూ రోడ్ల మీద వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో సోయి లేకుండా వారు…

ఈరోజు పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత…

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. రెగ్యులర్…

ఏ.పి లో ప్రతి నెల ఒకటో తేదీన “పేదల సేవ”.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…

రుణాల రెన్యూవల్ కోసం రైతులు ఇబ్బందులు..

ఉమ్మడి వరంగల్ ఏర్పడడంతో రుణాల రెన్యూవల్ కోసం రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలాలతో పాటు మొదటి, రెండో…

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుప్రమాదం…

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి…

పెద్ద కొడుకు నుంచి కాపాడాలంటూ సీఐ తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు…

తమ పెద్ద కొడుకు నుండి కాపాడాలంటూ ఓ సీఐ తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం వేధిస్తున్నారని తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా,…

సైనిక విమానంలో భారత్ వచ్చి తలదాచుకుంటున్న షేక్ హసీనా…

బంగ్లాదేశ్ రాజధానిలో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ తరలి వచ్చి ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో…