Month: November 2024

సూర్య లేటెస్ట్ సినిమా కంగువ…

తమిళ స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని…

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గం..

ఆంక్షలతో ప్రశ్నించే గొంతును అణిచివేయలేరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని…

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ లోని కేబీఆర్‌…

అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు…

తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కుండపోత వానల కారణంగా మయిలదుథురై, కరైకల్, పుదుచ్చేరిలలో స్కూళ్లు,…

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు ఒడుదొడుకులు కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత మార్కెట్‌కు కొత్త ఊపు సంతరించుకుంటుందని ఆర్థిక నిపుణులు…

వికారాబాద్ కలెక్టర్, తహసీల్దార్‌పై దాడిని ఖండించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి..

వికారాబాద్‌లో కలెక్టర్, తహసీల్దారుపై దాడి ఘటన పట్ల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. వికారాబాద్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ సహా…

ఢిల్లీ పర్యటనలో మాజీమంత్రి కేటీఆర్..

మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. అమృత్ టెండర్లలో…

తెలంగాణ వాళ్లు మాభూమి నుంచి బలగం వరకు గొప్ప సినిమాలు తీశారన్న మంత్రి…

‘చిత్రపురి’ నూతన ఫ్లాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక్కడ కట్టే ఫ్లాట్లలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ…

రేపు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్న కేటీఆర్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్నారు.…

మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం ప్రదర్శించారు. హుజారాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ…