Month: January 2025

వేములవాడ ఆలయ పరిధిలో చిన్నారి కిడ్నాప్..

వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో, జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు…

నేపాల్ లో భారీ భూకంపం…

నేపాల్ భూకంపం భయాందోళనలు సృష్టిస్తోంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా…

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ రిలీజ్..

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో…

త్వరలో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేడు (జనవరి 7) ప్రకటించనుంది. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం…

హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు…

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శిస్తారు. కిమ్స్‌కు వెళ్లే ముందు…

మరో సమస్యలో చిక్కుకున్న నయన్..

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కు ఆమెకు మ‌ధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో…

వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి..

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. దేశంలో మూడు కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ రావడంతో కర్ణాటక…

అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు…

సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను చూసేందుకు కిమ్స్‌…

హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్ లో 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం

హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ…

ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు రాబట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల ద్వారా…