Month: March 2025

నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు…

నిన్న ఉదయం నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన వడగళ్ల వాన రైతులకు అపారమైన నష్టాన్ని కలిగించింది. నిజామాబాద్, మెదక్,…

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌…

తెలంగాణ శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. రోడ్డు నిర్మాణ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు…

హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే,…

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం…

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్లు ఫోన్ నంబర్లు అందుబాటులో…

లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ…

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 899 పాయింట్లు లాభంతో 76,348 వద్ద ముగియగా, నిఫ్టీ 283…

విజయ్ దేవరకొండ అనుమతులు ఉన్న సంస్థలకే ప్రచారం చేశారన్న టీమ్…

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం యూట్యూబర్‌లకే కాదు, సినీ తారల మెడకు కూడా చుట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత…

సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్‌…

టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ పై కేసు నమోదు..

బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన…

శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు నేడు, రేపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు…

ఏపీ ప్ర‌భుత్వంతో ఒప్పందాల‌పై బిల్ గేట్స్ హ‌ర్షం…

ఆంధ్రప్రదేశ్‌లోని కూట‌మి ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో…