Month: April 2025

అన్న కోసం తమ్ముడు తారక్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా…

నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు..

నటి ఎమ్మెల్సీ విజయశాంతి, ఆమె భర్తకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని, చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

ఏపీకి పెరిగిన సెంట్రల్ జీఎస్టీ ఆదాయం…

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర జీఎస్టీ నుండి ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి. ఆనంద్…

సోష‌ల్ మీడియా వేదిక‌గా మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి పోస్ట్…

జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు విని బాధపడ్డానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ…

తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి, మరలా పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, వరుసగా మూడు రోజులు భారీ…

రేపే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు 2025 విడుద‌ల‌…

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్న‌ట్లు తెలిపారు.…

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు..

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అతని చేతులు, కాళ్ళుకు కాలిన గాయాలు మరియు…

నేడు నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం

నేడు నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే…

మద్యం దుకాణాలను మూసివేయాలంటూ పోలీసుల ఆదేశాలు…

హైదరాబాద్ లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. శనివారం రోజున వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ…